రామగుండం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం

66చూసినవారు
రామగుండం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అంతర్గాం మండలం బ్రాహ్మణ పల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.. అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్