సోషల్ మీడియా యూజర్లకు సీపీ వార్నింగ్

76చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా యూజర్లు ప్రజలు, పలు పార్టీలు అభ్యర్థులపై అనవసరపు అసత్య ప్రకటనలు ప్రసారాలు చేసే సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్లపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్