ఖని కోర్ట్ లలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

65చూసినవారు
ఖని కోర్ట్ లలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని గోదావరిఖని కోర్టులలో ఆదివారం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ను నిర్వహించారు. అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టీ శ్రీనివాసరావు, మున్సిఫ్ కోర్ట్ కాంప్లెక్స్ లో ప్రిన్సిపల్ జూనియర్ సివిక్ జడ్జి ఎన్. మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో అమరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావమని అన్నారు.

సంబంధిత పోస్ట్