గోదావరిఖనిలో ఉద్రిక్తత

67చూసినవారు
గోదావరిఖనిలో ఉద్రిక్తత
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వద్ద బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో పోలీసులు సింగరేణి కార్మికుల నిరసన దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, సింగరేణి కార్మికుల మధ్య తోపులాట జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్