గణపయ్యకు 108 రకాల పిండి వంటలు

57చూసినవారు
గణపయ్యకు 108 రకాల పిండి వంటలు
ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీశివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108రకాల పిండి వంటలను గణపయ్యకు మహిళలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మండపం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎస్సై చిందం గణేశ్, మాజీ టీఎస్పీఎస్సీ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్