రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో నిత్యం నిరుపేదలకు, రాజన్న భక్తులకు, అన్నార్తులకు, యాచకులకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అన్నదానం నేటి సోమవారంతో 1133 రోజులకు చేరుకుందని ట్రస్టు సభ్యులు మధు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నమంగా దాతల సహాయంతో చేస్తున్నట్లు వారు తెలిపారు. దాతలకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.