సిరిసిల్ల: ప్రభుత్వానికి కృతజ్ఞతలు: గిరిజన సంఘాలు

72చూసినవారు
సిరిసిల్ల: ప్రభుత్వానికి కృతజ్ఞతలు: గిరిజన సంఘాలు
ఇందిరాగిరి సోలార్ జల వికాసం పథకం గిరిజనులకు లాభాదాయకం లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఇంచార్జ్ బానోత్ నరేష్ నాయక్ అన్నారు. గిరిజనుల అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వ పథకం హర్షనీయం, ఇందిరా గిరి సోలార్ జల వికాస్ గిరిజనులకు లాభాదాయకంగా ఉంటున్నదని లంబాడిలా ఐక్యవేదిక రాష్ట్ర ఇంచార్జ్, కోనరావుపేట నేత బానోత్ నరేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంఘాల నాయకులతో కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్