వేములవాడ: పట్టణంలోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు

82చూసినవారు
వేములవాడ: పట్టణంలోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు
వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులతో వేములవాడ పట్టణంలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతూ లాడ్జిలలో ఎలాంటి ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు లాడ్జిలకు వచ్చే యాత్రికుల వద్ద సరైన గుర్తింపు కార్డులు తీసుకోవాలని, వారి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేయాలని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్