వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆపరేషన్ సింధూరం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ. ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు శరత్ కుమార్ తెలిపారు. త్రివిధ దళాలకు (ఇండియన్ ఆర్మీకి) స్వామివారి ఆశీస్సులు మరింత ఇచ్చి శక్తివంతంగా పోరాడేందుకు. ఆర్మీ జవాన్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజన్న స్వామికి ఇష్టమైన అభిషేక పూజలు చేసినట్లు మీడియాకి చెప్పారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది