కర్ణాటక బిడ్డే కాంగ్రెస్ చీఫ్: సీఎం రేవంత్

53చూసినవారు
కర్ణాటక బిడ్డే కాంగ్రెస్ చీఫ్: సీఎం రేవంత్
కర్ణాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేకు ఏఐసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెంగళూరు సెంట్రల్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి 27 ఎంపీ సీట్లిస్తే కర్ణాటకకు చేసిందేమీ లేదన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. కేంద్రంలో ఇండియా సర్కార్ ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వ్యాఖ్యనించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్