కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

75చూసినవారు
కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. AAPకి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. తాను తిరిగి జైలుకు వెళ్తే ఉచిత విద్యుత్ ఆగిపోతుందని, పాఠశాలల పరిస్థితి దిగజారుతుందని, మొహల్లా క్లినిక్స్ మూతపడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్