మంత్రి సురేఖ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
మంత్రి సురేఖ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు
నాంపల్లి కోర్టు బయట మంగళవారం కొండా సురేఖ తరపు లాయర్ తిరుపతి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాగార్జున, పిటిషన్ లో ఒకటి చెప్పారు.. వాంగ్మూలంలో మరొకటి చెప్పారు. సుప్రియ వాంగ్మూలలో మరొకటి చెప్పారు. ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలలో తేడాలు ఉన్నాయి. ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నాము. మంత్రిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై డీజీపీకి రేపు ఫిర్యాదు చేస్తాం' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్