భారత్-పాక్ ఉద్రికతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో తాజా పరిణామాలపై తివిధ దళాధిపతులు ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. భారత్ తదుపరి చేపట్టవలసిన ప్రణాళికచర్యలపై తివిధ దళాలకు మోదీ సూచన చేయనున్నట్లు తెలుస్తోంది.