78 ఏళ్ల నుంచి ఓపిక పట్టాం. అయినా పాక్ కవ్వింపు చర్యలు ఆగటం లేదు. మూడు సార్లు యుద్దం చేసి మూడు శేర్ల నీళ్లు తాగించి ఓడగొట్టాం. అయినా పాక్కు సిగ్గు రాలేదు. ఎందరో సైనికులను, సామాన్య ప్రజలను మట్టుబెట్టారు. ఐనా దేశం కోసం ఓర్పుతో.. సహనంతో.. ముందుకుపోయాం. దీనికి సంబంధించి పూర్తి వీడియోను ఇప్పుడు చూద్దాం