ఖైరతాబాద్ గణేష్ డ్రోన్ విజువల్స్ (వీడియో)

68చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద వినాయకుడిగా పేరుగాంచిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడు రేపు పూజలు అందుకునేందుకు సిద్దమయ్యాడు. సీఎం రేవంత్ రేపు తొలి పూజ నిర్వహించనున్నారు. మరో వైపు శ్రీ సప్తముఖ మహాశక్తి వినాయకుడిని దర్శించుకునేందుకు ఇప్పటినుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇందుకు సంబందించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్