ఖైరతాబాద్ గణేష్ డ్రోన్ విజువల్స్ (వీడియో)

58చూసినవారు
ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ వద్ద గల సచివాలయం ముందు నుంచి సప్తముఖ వినాయకుడు తరలివెళ్తున్నాడు. ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. ఈ సందర్బంగా డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. 4వ నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం జరగనుంది. సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్