ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు శుక్రవారం మార్కెట్ నిర్వాహకులు పాత పత్తి, కొత్త పత్తి, ఏసి మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కొత్త పత్తి క్వింటా 7, 000, పాత పత్తి 7, 200, ఏసీ మిర్చి 18, 900 రూపాయల పలికినట్లు అదే విధంగా మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.