ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 14, 150, నాన్ ఏసీ మిర్చి రూ. 11, 800 పలికింది. అటు క్వింటా పత్తి ధర రూ. 6, 800 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 50, నాన్ ఏసీ మిర్చి రూ 1, 400, అటు అటు పత్తి ధర రూ. 400 పెరిగినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు.