ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘురాం రామ సహాయం, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.