ఖమ్మం: మాజీ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన జిల్లా బీఆర్ఎస్ నాయకులు

71చూసినవారు
ఖమ్మం: మాజీ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన జిల్లా బీఆర్ఎస్ నాయకులు
ఖమ్మం రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో సమావేశమై జిల్లాలో గల పలు ముఖ్య రాజకీయ అంశాలను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్