సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ కీలకం: సీపీ

80చూసినవారు
సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ కీలకం: సీపీ
సైబర్ నేరాల ద్వారా సొమ్ము పోగొట్టుకున్న బాధితులు తొలి గంటలో 1930కి లేదా cybercrime. gov. in లో ఫిర్యాదు చేస్తే నిందితులు నగదు డ్రా చేయకుండా ఆపొచ్చని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ విషయమై విస్తృతంగా అవగాహన కల్పించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం కమిషనరేట్ లో గురువారం జరిగిన సమావేశంలో సైబర్ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, పోక్సో కేసులు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్