ఖమ్మం: ఘనంగా ప్రారంభమైన అంకమ్మ, మహాలక్ష్మి తల్లి తిరుణాలు

75చూసినవారు
ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అంకమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవార్ల తిరుణాల కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులు పాటు జరిగే ఈ తిరుణాల కార్యక్రమానికి మొదటి రోజు ఆచార సాంప్రదాయ ప్రకారం అమ్మవార్లను గ్రామంలో పూజ అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ తిరుణాల కార్యక్రమంలో పాల్గొని మొక్కలు చెల్లించుకుంటారని ఆలయ కమిటీ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్