ఖమ్మం: ఉగ్రస్థావరాలపై దాడి దేశానికే గర్వకారణం

64చూసినవారు
ఖమ్మం: ఉగ్రస్థావరాలపై దాడి దేశానికే గర్వకారణం
ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భారత సైన్యం చూపిన ధైర్యం దేశానికే గర్వకారణం అని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలో భారత్ ఆర్మీకి మద్దతుగా సంజీవరెడ్డి భవనం నుంచి అమరవీరుల స్తూపం వరకు శాంతియుత సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఉగ్రమూకలపై భారత సైన్యం నిర్వహించిన దాడులు యావత్తు దేశ ప్రజలు గర్వపడేలా చేశాయన్నారు.

సంబంధిత పోస్ట్