ఖమ్మం: చలివేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ నేతలు

62చూసినవారు
ఖమ్మం: చలివేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ నేతలు
ఖమ్మం నగరం 33వ డివిజన్ గాంధీ నగర్ లో మవ్వల తులసిదాసు జ్ఞాపకార్ధంగా దేవకి ఫౌండేషన్, దేవకి వాసుదేవరావు దంపతుల ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మజ్జిగని పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్