ఖమ్మం: ఒక్కరోజు తేడాతో దంపతులు మృతి

82చూసినవారు
ఖమ్మం: ఒక్కరోజు తేడాతో దంపతులు మృతి
తిరుమలయపాలెం మండలం వేలువారిగూడెం గ్రామంలో ఉండే తురక పద్మ అనే మహిళ దిండు ఉపేందర్ దంపతులకు ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 14 వ తేదీన గుండెపోటుతో ఉపేందర్ ఆకస్మికంగా దుర్మరణం పాలయ్యాడు. గుండెలవిసేలా ఏడ్చిన పద్మ ఒకరోజు గడిచిన తర్వాత ఉన్నపలంగా కుప్పకూలిపోయింది. హాస్పిటల్ కు తీసుకు వచ్చేసరికే ఆమె ప్రాణం అనంతవయువుల్లో కలిసిపోయింది. తల్లి దండ్రులను కోల్పోయిన అనాధలుగా చేసి వెళ్లడంతో ఆ బిడ్డలు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం.

సంబంధిత పోస్ట్