మానసికంగా ఆనారోగ్యంతో ఆపదలో వున్న వారికి సహకారంగా ఏర్పడిన గాయత్రి మానసిక పునరావాస కేంద్రం వాల్ పోస్టర్స్ ను గురువారం స్థానిక మంచికంటి పంక్షన్ హల్ లో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వారికి అన్ని రకాలుగా సహాయం చేయడంతో పాటు వారిని గౌరవించాల్సిన భాధ్యత సమాజంపై వుందని తెలిపారు.