ఖమ్మం: 50 కిలోల ఆవు నెయ్యి వితరణ

69చూసినవారు
ఖమ్మం: 50 కిలోల ఆవు నెయ్యి వితరణ
లోక కల్యాణం కోసం ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రి రోడ్ లో నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ పాల్గొని ప్రత్యేక హోమాలు చేశారు. అనంతరం యాగ నిర్వహణకు 50 కిలోల ఆవు నెయ్యిని అందించారు. ఈ కార్యక్రమంలో యాగ సంకల్ప పిత భవ్యశ్రీ వృథాశ్రమం నిర్వాహకులు సునీత, యాగకర్త దండ్యాల లక్ష్మణ్వు, గుర్రం మురళి, వేంపటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్