ఖమ్మం: లక్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష తులసి పూజ

64చూసినవారు
ఖమ్మం: లక్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష తులసి పూజ
ఖమ్మం నగరం 53వ డివిజన్ యన్.యస్.టి రోడ్లో గల నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం స్వామివారికి లక్ష తులసి పూజ ఘనంగా జరిగింది. ఉదయం స్వామివారికి పుణ్యాహవచనం జరిగిన తరువాత అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి లక్షతులసిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో అవధానులు అనిల్ శర్మ, కలకొడిమి రమేష్ శర్మ, చెఱువు సాయినాథశర్మ, యడవల్లి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్