ఖమ్మం, కానాపురం హవేలీ టీవీ రాజు అధ్యక్షతన పూలే, అంబేద్కర్ అధ్యయన వేదికలో ఈనెల 12న నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం నందు బౌద్ధ జయంతిని జరపాలని శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు పాల్వంచ రామారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.