ఖమ్మం: 18, 19న జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

73చూసినవారు
ఖమ్మం: 18, 19న జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 18,19న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం 16వ డివిజన్ లోటస్ హిల్స్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శనివారం రఘునాథపాలెం మండలం మంచుకొండలో రైతు బజార్ నిర్మాణానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు మౌలిక సదుపాయాల కోసం శంకుస్థాపన చేయనున్నారు. బుడిదంపాడులో బీటీ రోడ్, రహదారి విస్తరణ, సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని గురువారం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్