ఖమ్మం: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి

71చూసినవారు
మావోల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను పోలీసులు కాల్చి చంపడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసులను అడవి నుంచి తరిమేసి అక్కడున్న ఖనిజ సంపదను దోచుకునే కుట్రలో భాగమే ఈ ఆపరేషన్ అన్నారు.

సంబంధిత పోస్ట్