ఖమ్మం: చెత్తను తొలగించి మొక్కలు నాటండి

74చూసినవారు
ఖమ్మం: చెత్తను తొలగించి మొక్కలు నాటండి
డివిజన్ల వారీగా చెత్త వేసే స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. బుధవారం శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పేక్టర్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చేనెల ఒకటి నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరంలోని 60 డివిజన్ లోనూ శుభ్రం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్