ఖమ్మం: భద్రతకు సవాల్ గా మారిన ఉగ్రవాదం

60చూసినవారు
ఖమ్మం: భద్రతకు సవాల్ గా మారిన ఉగ్రవాదం
ఉగ్రవాదం దేశ భద్రతకు పెను సవాల్ గా మారిన నేపథ్యాన. అది ఏ రూపంలో ఉన్నా తుద ముట్టించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్