కొడవటిమెట్ట : భూభారతి చట్టంతో రైతులకు మేలు

58చూసినవారు
కొడవటిమెట్ట : భూభారతి చట్టంతో రైతులకు మేలు
భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తల్లాడ మండల తహశీల్దార్ భాస్కరరావు అన్నారు. కొడవటిమెట్ట గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన, రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల రెవెన్యూ అధికారులు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్