సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించిన మంత్రి, ఎంపీ

71చూసినవారు
సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించిన మంత్రి, ఎంపీ
సరస్వతి పుష్కరాల్లో భాగంగా శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కాళేశ్వరం వద్ద ఉన్న నదిలో స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డి ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి, ఎంపీ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్