పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

74చూసినవారు
పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
ఇటీవల మరణించిన నిరుపేద పద్మశాలి కుటుంబాలకు పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కమార్తపు మురళీ గురువారం రూ. 12వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఖమ్మం నగరానికి చెందిన పుట్ట సమ్మక్క(23), మిట్టకోలు పూలమ్మ(76) కుటుంబాలకు రూ. 6వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం మురళీ మాట్లాడుతూ. గత 15 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పద్మశాలి కుల బాంధవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్