ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపుల అక్రమ నిర్మాణాలు చేపడతున్నారని, వెంటనే వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై. విక్రమ్ కేఎంసీ అధికారులను కోరారు. ఈమేరకు బుధవారం సీపీఎం టూటౌన్ కమిటీ ఆధ్వర్యాన కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నూతన బస్టాండ్ రాకతో ఏ భవనం కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు.