తల్లాడ: భూ భారతి చట్టంతో రైతులకు మేలు: తహశీల్దార్

69చూసినవారు
తల్లాడ: భూ భారతి చట్టంతో రైతులకు మేలు: తహశీల్దార్
భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తల్లాడ మండల తహశీల్దార్ సురేశ్ కుమార్ అన్నారు. నూతనకల్ లో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్