ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

81చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ. 14, 100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ. 100 తగ్గగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్