ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

78చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 14, 025 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి ధర రూ. 25 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్