ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

61చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 14100 జెండా పాట పలుకగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 10, 500 గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ. 7000 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా, నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్