పాల్వంచ: ‘నేను ఆమెను ఇష్టపడ్డాను!’.. టీచర్‌ రచ్చతో పీటలపై ఆగిన పెళ్లి

71చూసినవారు
పాల్వంచ: ‘నేను ఆమెను ఇష్టపడ్డాను!’.. టీచర్‌ రచ్చతో పీటలపై ఆగిన పెళ్లి
‘నేను ఆమెను ఇష్టపడ్డాను!’.. అంటూ ఓ టీచర్‌ గందరగోళం సృష్టించడంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. యువతి, ఖమ్మంకు చెందిన ఓ టీచర్ రెండో వివాహానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం అక్కడకు చేరుకున్న మరో టీచర్ గుండాల ‘వధువంటే నాకు ఇష్టం. నా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాను’ అని రచ్చ చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్