ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల కాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి చిన్నపాటి అడవులలో తయారయ్యాయని, అవి దోమలకు, పందులకు ఆవాసంగా మారడంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయం పై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.