మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

64చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల కాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి చిన్నపాటి అడవుల లాగా తయారయ్యాయని, అవి దోమలకు, పందులకు, పాములకు ఆవాసంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్