ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమంకు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.