ఖమ్మం: నూతన గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల మంజూరు చేసిన భట్టి

63చూసినవారు
ఖమ్మం: నూతన గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల మంజూరు చేసిన భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మధిర మండల పరిధిలోని రొంపిమల్ల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్