ఉగాది ప్రత్యేక పూజలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం సతీమణి

1044చూసినవారు
ఉగాది ప్రత్యేక పూజలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం సతీమణి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లూరు నందిని విక్రమార్క మంగళవారం ఎర్రుపాలెం మండలంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది పర్వదిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్