ఎర్రుపాలెం: 19న జరిగే రైతాంగ సదస్సును జయప్రదం చేయండి

69చూసినవారు
ఎర్రుపాలెం: 19న జరిగే రైతాంగ సదస్సును జయప్రదం చేయండి
ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ. రైతంగ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 19న సర్దార్ జమలాపురపు కేశవరావు మెమోరియల్ జూనియర్ కాలేజి నందు సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధినేని రమేష్, బోంతు రాంబాబు హాజరవుతారని తెలిపారు. రైతులు ఈ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్