మధిర: ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నదానం

73చూసినవారు
మధిర: ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నదానం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో బుధవారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, అన్నదాన కార్యక్రమ దాతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్