మధిర మండలం మాటూరు పేట గ్రామానికి చెందిన శీలం దుర్గా మహేశ్వర రెడ్డి, అన్నం రమేష్ అనే యువకులపై 2023 జూన్ నెలలో నమోదయిన కేసు శనివారం ఖమ్మం ఫోక్సో కోర్ట్ నందు కొట్టి వేయడం జరిగింది. నిందుతుల తరుపున వాదించిన సీనియర్ న్యాయవాదులు నెల్లూరి రవి, నంబూరు జనార్దన్ ల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించి నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసు కొట్టి వేయడం జరిగింది.